ఫిలిం నగర్ లో తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” సంక్రాంతి తరువాత తరువాత షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శృతి హాసన్ మరియు ఏమి జాక్సన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు కాజల్ ప్రత్యేక పాత్రలు పోషించడం చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. రానున్న ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మరియు శృతి హాసన్ నడుమ ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేస్తుంది అని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ ఒకే తెర మీద కనిపిస్తుండటం మొదటి సారి కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది.
సంక్రాంతి తరువాత మొదలు కానున్న ఎవడు తరువాత షెడ్యూల్
సంక్రాంతి తరువాత మొదలు కానున్న ఎవడు తరువాత షెడ్యూల్
Published on Jan 4, 2013 3:30 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!