నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని తన దర్శకత్వంలో పరిచయం చెయ్యడానికి దర్శకుడు వి వి వినాయక్ సకలం సిద్దం చేసుకున్నారు. పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం బెల్లం కొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ను తెరకు పరిచయం బెల్లంకొండ సురేష్ చాలా రోజుల నుండి వేచి చూస్తున్నారు చివరకి వి వి వినాయక్ దర్శకత్వంలో పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వి వి వినాయక్ కన్నా ముందు పలువురు దర్శకులను పరిశీలించారు. ఇదిలా ఉండగా వి వి వినాయక్ నూతన నటుడితో చెయ్యడం దాదాపుగా పదేళ్ళ తరువాత జరుగుతుంది. ఈ దర్శకుడు పరిశ్రమలో టాప్ హీరోలతోనే ఎక్కువగా చిత్రాలు చేశారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం వి వి వినాయక్ “నాయక్” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న “నాయక్” జనవరి 9న విడుదల కానుంది.
బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యనున్న వి వి వినాయక్
బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యనున్న వి వి వినాయక్
Published on Dec 29, 2012 9:05 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”