తారక రత్న మరియు మాధవి లతలు ప్రధాన పాత్రలో ఒక చిత్రం మొదలయ్యింది. “చూడాలని చెప్పాలని ” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పార్ధవన్ దర్శకత్వం వహిస్తుండగా నాగమల శంకర్ ఈ చిత్రాన్ని శ్రీ శివ శంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ లో మొదలయ్యింది. ప్రసన్న కుమార్ స్విచ్ ఆన్ చెయ్యగా తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్ర తాకిని 35 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో నందమూరి తారకరత్న వైవిధ్యమయిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం యూత్ ఫుల్ చిత్రంగా తెరకెక్కనుంది. అమర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
తారక రత్న నూతన చిత్రం ప్రారంభం
తారక రత్న నూతన చిత్రం ప్రారంభం
Published on Sep 25, 2012 5:01 PM IST
సంబంధిత సమాచారం
- ‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!
- అఫీషియల్ : ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో..?
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అప్పుడే యూఎస్ మార్కెట్ లో ‘ఓజాస్’ ఊచకోత
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- చైతు సాలిడ్ థ్రిల్లర్ లోకి ‘లాపతా లేడీస్’ నటుడు!
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!