విలక్షణ నటుడు, ఫిల్మ్ మేకర్ అయిన తనికెళ్ళ భరణి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మిథునం’. ప్రముఖ సింగర్ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం, విలక్షణ నటి లక్ష్మీ జంటగా నటించిన ఈ సినిమాలో, తనికెళ్ళ భరణి కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి మన్ననలు అందుకుంది. ఈ సినిమా పై తనికెళ్ళ భరణి స్పందిస్తూ ‘ ఆడియన్స్ కి నా సినేమానచ్చినదుకు నాకు చాలా ఆనదంగా ఉంది. అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమిటంటే గ్రేట్ డైరెక్టర్ బాపు గారు ఈ సినిమాని చూసి ప్రశంశించడం. ఆయన దగ్గర నుంచి అందుకున్న ప్రశంశలు కంటే మించిన అవార్డు ఏమీ లేదని’ అన్నారు. ఆనంద్ మయిద రావు నిర్మించిన ఈ సినిమా శ్రీ రమణ గారు రాసిన ‘మిథునం’నవలా ఆధారంగా తెరకెక్కింది.
ఆయన ప్రశంశ కంటే మించిన అవార్డ్ లేదు.!
ఆయన ప్రశంశ కంటే మించిన అవార్డ్ లేదు.!
Published on Jan 3, 2013 2:45 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!