ప్రముఖ హాస్య నటుడు తనికెళ్ళ భారానికి “అల్లు రామలింగయ్య జాతీయ హాస్యనటుడు అవార్డు” ని ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం,అల్లు అరవింద్ మరియు కొంతమంది సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఘంటా శ్రీనివాస రావు, వట్టి వసంత కుమార్ మరియు కొద్ది మంది రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవార్డును దివంగత హాస్యనటుడు శ్రీ అల్లురామలింగయ్య గారి స్మారకార్ధం బహుకరించారు. గతంలో ఈ అవార్డును డా బ్రహ్మానందం, బాలివుడ్ కమెడియన్ జాని లివర్, ఈ వి వి సత్యనారాయణ మరియు మనోరమాలు స్వీకరించారు. ఈ అవార్డు తనకి ఇచ్చినందుకు గాను కమిటీ వారికి తనికెళ్ళ భరణి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అల్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి
అల్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి
Published on Oct 2, 2012 12:51 AM IST
సంబంధిత సమాచారం
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- గోల్డెన్ డే ఫర్ ఉమెన్స్ క్రికెట్: ₹122 కోట్ల ప్రైజ్ మనీతో ODI ప్రపంచ కప్ 2025
- ‘కిష్కింధపురి’ రిలీజ్ వాయిదా.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
- ప్రశాంత్ నీల్పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్హీరో అడ్వెంచర్
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్