ప్రముఖ నేపధ్య గాయని ఎస్. జానకి తిరుపతిలోని హోటల్ బాత్ రూములో జారి కింద పడ్డారు.వెంటనే ఆమెను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక మెడికల్ టీం ఆమెకు చికిత్స చేస్తున్నారు. ప్రాధమిక రిపోర్ట్ ప్రకారం ఆమె మెదడులో రక్తం గడ్డ కట్టడం జరిగిందనీ, వెన్నెముకకి కూడా బలమైన దెబ్బ తగిలిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 73 సంవత్సరాలు. ఆమె విజయవంతంగా మూడు దశాబ్దాలకు పైగా పాటలు పడుతున్నారు. ఆమె ఇళయరాజా గారి సంగీతంలో ఎక్కువగా పాటలు పాడారు. జానకి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
గాయపడ్డ ప్రముఖ గాయని ఎస్.జానకి
గాయపడ్డ ప్రముఖ గాయని ఎస్.జానకి
Published on Feb 7, 2012 12:30 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


