రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అమల పాల్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. గతనెలలో ఈ చిత్రం స్లోవేనియా మరియు ఐస్ ల్యాండ్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో మొదలయిన చిత్రీకరణలో రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర చిత్రీకరణ అక్టోబర్ 10 వరకు జరగనుంది. వి వి వినాయక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న నాయక్
రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న నాయక్
Published on Sep 26, 2012 11:14 PM IST
సంబంధిత సమాచారం
- ‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!
- అఫీషియల్ : ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో..?
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అప్పుడే యూఎస్ మార్కెట్ లో ‘ఓజాస్’ ఊచకోత
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- చైతు సాలిడ్ థ్రిల్లర్ లోకి ‘లాపతా లేడీస్’ నటుడు!
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!