క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల నిర్మాతగా మారాడు. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి, ఈ బ్యానర్లో మొదటి ప్రోగ్రాంగా ‘లక్కు కిక్కు’ నిర్మిస్తున్నాడు. ఈ ప్రోగ్రాంకి టీవీ వ్యాఖ్యాతగా ఎన్నో ప్రోగ్రామ్స్ కి వ్యవహరించిన ఆయన సతీమణి సుమ వ్యాఖ్యాతగా చేయనుంది. జీ తెలుగు ఛానల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ ఓపెనింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకి ఎన్టీఆర్, వివి వినాయక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, శ్రీకాంత్ మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ కనకాల ప్రాణ స్నేహితుడు ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాం మొదటి షాట్ క్లాప్ కొట్టగా వివి వినాయక్ డైరెక్ట్ చేసాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ సుమ, రాజీవ్ ఏ పని చేసినా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లక్కు కిక్కు ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్
ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్
Published on Dec 26, 2012 11:42 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!