క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల నిర్మాతగా మారాడు. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి, ఈ బ్యానర్లో మొదటి ప్రోగ్రాంగా ‘లక్కు కిక్కు’ నిర్మిస్తున్నాడు. ఈ ప్రోగ్రాంకి టీవీ వ్యాఖ్యాతగా ఎన్నో ప్రోగ్రామ్స్ కి వ్యవహరించిన ఆయన సతీమణి సుమ వ్యాఖ్యాతగా చేయనుంది. జీ తెలుగు ఛానల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ ఓపెనింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకి ఎన్టీఆర్, వివి వినాయక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, శ్రీకాంత్ మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ కనకాల ప్రాణ స్నేహితుడు ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాం మొదటి షాట్ క్లాప్ కొట్టగా వివి వినాయక్ డైరెక్ట్ చేసాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ సుమ, రాజీవ్ ఏ పని చేసినా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లక్కు కిక్కు ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్
ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్
Published on Dec 26, 2012 11:42 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”