కొన్ని రోజుల విరామం తరువాత నయనతార తెర మీద మళ్ళి కనిపించబోతున్నారు ఇటీవల ఒక జాతీయ దిన పత్రికతో ముచ్చటిస్తూ చిత్ర పరిశ్రమను బాగా మిస్ అయ్యాను అని ఇన్ని రోజుల అవిరామం తరువాత కూడా తెలుగు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నాగార్జున సరసన చేస్తున్న చిత్రం గురించి మాట్లడుతూ “ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్, చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ మరియు అమెరికాలలో జరుపుకోనుంది” అని చెప్పారు. ప్రముఖ నృత్యదర్శకుడు, దర్శకుడు మరియు నటుడు అయిన ప్రభుదేవా తో సంబంధం తెగిపోయిన తరువాత నయన తార తన దృష్టి మొత్తం పని మీద సారిన్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కోచి,కేరళ లో ఉన్న ఈ భామ “ఇక్కడ నీరుని చూస్తూ గడపటం చాలా ఆనందంగా ఉంది కోచి నివసించడానికి అద్బుతమయిన ప్రదేశం ఇక్కడ సెలవులని బాగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
Published on Feb 4, 2012 10:23 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?