కొన్ని రోజుల విరామం తరువాత నయనతార తెర మీద మళ్ళి కనిపించబోతున్నారు ఇటీవల ఒక జాతీయ దిన పత్రికతో ముచ్చటిస్తూ చిత్ర పరిశ్రమను బాగా మిస్ అయ్యాను అని ఇన్ని రోజుల అవిరామం తరువాత కూడా తెలుగు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నాగార్జున సరసన చేస్తున్న చిత్రం గురించి మాట్లడుతూ “ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్, చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ మరియు అమెరికాలలో జరుపుకోనుంది” అని చెప్పారు. ప్రముఖ నృత్యదర్శకుడు, దర్శకుడు మరియు నటుడు అయిన ప్రభుదేవా తో సంబంధం తెగిపోయిన తరువాత నయన తార తన దృష్టి మొత్తం పని మీద సారిన్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కోచి,కేరళ లో ఉన్న ఈ భామ “ఇక్కడ నీరుని చూస్తూ గడపటం చాలా ఆనందంగా ఉంది కోచి నివసించడానికి అద్బుతమయిన ప్రదేశం ఇక్కడ సెలవులని బాగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
Published on Feb 4, 2012 10:23 AM IST
సంబంధిత సమాచారం
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!
- ‘విశ్వంభర’ రిలీజ్ అంత లేట్ గానా?
- ఇంట్రెస్టింగ్.. నార్త్ లో స్టడీ వసూళ్లతో ‘వార్ 2’!
- సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ‘ఆనందం’ హీరోయిన్ రేఖ
- ట్రోలర్స్కు నాగవంశీ మాస్ రిప్లై.. ఇంకా ఆ టైమ్ రాలేదు..!
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?