కొన్ని రోజుల విరామం తరువాత నయనతార తెర మీద మళ్ళి కనిపించబోతున్నారు ఇటీవల ఒక జాతీయ దిన పత్రికతో ముచ్చటిస్తూ చిత్ర పరిశ్రమను బాగా మిస్ అయ్యాను అని ఇన్ని రోజుల అవిరామం తరువాత కూడా తెలుగు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నాగార్జున సరసన చేస్తున్న చిత్రం గురించి మాట్లడుతూ “ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్, చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ మరియు అమెరికాలలో జరుపుకోనుంది” అని చెప్పారు. ప్రముఖ నృత్యదర్శకుడు, దర్శకుడు మరియు నటుడు అయిన ప్రభుదేవా తో సంబంధం తెగిపోయిన తరువాత నయన తార తన దృష్టి మొత్తం పని మీద సారిన్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కోచి,కేరళ లో ఉన్న ఈ భామ “ఇక్కడ నీరుని చూస్తూ గడపటం చాలా ఆనందంగా ఉంది కోచి నివసించడానికి అద్బుతమయిన ప్రదేశం ఇక్కడ సెలవులని బాగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార
Published on Feb 4, 2012 10:23 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


