ఈ మధ్యే మొదలైన నవదీప్ నూతన చిత్రం మొదటి షెడ్యూల్ ని ముగించుకుంది. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని లెజెండ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ బాబు నిర్మిస్తున్నారు. కావ్య శెట్టి మరియు జియా ఖాన్ హీరోయిన్స్. ప్రధాన తారాగణం నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలు, నవదీప్ తో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 2 నుండి 21 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ తో మొత్తం టాకీ భాగం ముగుస్తుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ప్రతీ మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులను బట్టి అతను హీరో గానో, విలన్ గానో మారతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ దీని ఆధారంగానే నడుస్తుంది. ఈ సినిమా చాలా అందంగా తెరకెక్కుతుంది. నిర్మాత ఖర్చుకు వెనకాడటం లేదని”తెలిపారు.
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
Published on Apr 24, 2013 4:30 PM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో