యంగ్ హీరో నవదీప్, సదా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పగటి పూట అందరితో సరదాగా ఉండే సదా రాత్రి పూట అందరినీ భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా తనలో అనుకోని మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేదే ఈ చిత్ర కథాంశం. హను సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. వికాస్ సంగీతమా అందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను మరియు సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ సినిమా కాకుండా ‘వసూల్ రాజా’, ‘బంగారు కోడిపెట్ట’ మరియు ‘పొగ’ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఎన్.టి.ఆర్ హీరోగా రానున్న ‘బాద్షా’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన సదాకి ఈ సినిమాతో నవదీప్ అన్నా హిట్ ఇస్తాడేమో చూడాలి.
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
Published on Nov 21, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ‘బాలయ్య’ ఇంట్రో సీన్స్ కోసం కసరత్తులు !
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ఇంటర్వ్యూ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ‘కిష్కింధపురి’ థియేటర్స్లో అదిరిపోతుంది..!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో కన్నడ నటుడు ?
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు