ఒక ప్రముఖ పత్రికా కథనం ప్రకారం తమిళ దర్శకుడు కన్నన్ నాగ చైతన్య ని “ఢిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం కలిసాడు. గతం లో ఈ చిత్రం లో ప్రధాన పాత్ర శింభు చేస్తున్నాడు అని చెప్పగా ఇపుడు జయం రవి చేస్తున్నారు అంటున్నారు. నిర్మాతలు తెలుగు మరియు తమిళం లో ఈ చిత్రాన్ని చెయ్యాలి అనుకుంటున్నారు తెలుగు లో ఈ పాత్రను నాగ చైతన్య ని అడిగారు. జయం రవి మరియు నాగ చైతన్య ఇద్దరు ఈ చిత్రం లో నటించవచ్చు అనే పుకారు కూడా ఉంది. ఇది పుకారు మాత్రమే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య రాధామోహన్ దర్శకత్వం లో ద్విభాషా చిత్రం చేస్తున్నారు మరియు దేవ్ కట్టా దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం కూడా చేస్తున్నారు.
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
Published on Jan 7, 2012 11:06 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!