ఒక ప్రముఖ పత్రికా కథనం ప్రకారం తమిళ దర్శకుడు కన్నన్ నాగ చైతన్య ని “ఢిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం కలిసాడు. గతం లో ఈ చిత్రం లో ప్రధాన పాత్ర శింభు చేస్తున్నాడు అని చెప్పగా ఇపుడు జయం రవి చేస్తున్నారు అంటున్నారు. నిర్మాతలు తెలుగు మరియు తమిళం లో ఈ చిత్రాన్ని చెయ్యాలి అనుకుంటున్నారు తెలుగు లో ఈ పాత్రను నాగ చైతన్య ని అడిగారు. జయం రవి మరియు నాగ చైతన్య ఇద్దరు ఈ చిత్రం లో నటించవచ్చు అనే పుకారు కూడా ఉంది. ఇది పుకారు మాత్రమే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య రాధామోహన్ దర్శకత్వం లో ద్విభాషా చిత్రం చేస్తున్నారు మరియు దేవ్ కట్టా దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం కూడా చేస్తున్నారు.
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
Published on Jan 7, 2012 11:06 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!