ఈ 2012 సంవత్సరం అంతా అధిక ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకే ఇస్తానంటుంది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. తెలుగులో ఈ సారి ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు అంగీకరించడం జరిగింది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం బిజీ షెడ్యుల్ ఉండబోతుంది. కొన్ని తమిళ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి కాని వాటిని అంగీకరించలేదు. తమన్నా చేస్తున్న పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో రామ్ చరణ్ తేజ్ సరసన ‘రచ్చ’, రామ్ తో ‘ఎందుకంటే ప్రేమంట’, ప్రభాస్ తో ‘రెబల్’ సినిమాలు ఈ సంవత్సరం మొదటి భాగంలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం తమన్నా కి తెలుగులో బాగా డిమాండ్ ఉంది. దానిని సుస్థిరం చేసుకునేందుకే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది.
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
Published on Feb 2, 2012 8:44 AM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?