ఈ 2012 సంవత్సరం అంతా అధిక ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకే ఇస్తానంటుంది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. తెలుగులో ఈ సారి ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు అంగీకరించడం జరిగింది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం బిజీ షెడ్యుల్ ఉండబోతుంది. కొన్ని తమిళ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి కాని వాటిని అంగీకరించలేదు. తమన్నా చేస్తున్న పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో రామ్ చరణ్ తేజ్ సరసన ‘రచ్చ’, రామ్ తో ‘ఎందుకంటే ప్రేమంట’, ప్రభాస్ తో ‘రెబల్’ సినిమాలు ఈ సంవత్సరం మొదటి భాగంలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం తమన్నా కి తెలుగులో బాగా డిమాండ్ ఉంది. దానిని సుస్థిరం చేసుకునేందుకే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది.
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా
Published on Feb 2, 2012 8:44 AM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


