నాగ చైతన్య ను ఎటువంటి రిమేక్ కోసం సంప్రదించలేదు అని “యుటివి” సంస్థ చెప్పింది. గతం లో “డిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం నాగ చైతన్యను సంప్రదించినట్టు పుకారు నడిచింది.. “యుటివి” సంస్థ అధినేత అయిన ధనంజయ గోవింద్ ఈ వార్త వట్టి పుకారు అని తేల్చేసారు. ధనంజయ్ మాట్లాడుతూ “మేము డిల్లీ బెల్లీ చిత్రాన్ని రిమేక్ చేస్తున్నాం ఈ చిత్రానికి 20 అవార్డు నామినేషన్స్ వచ్చింది ఇది ఒక రికార్డు.కాని ఇంతవరకు ఒక్క నటుడుని కూడా సంప్రదించలేదు. డిల్లీ బెల్లీ చిత్రం కోసం ప్రముఖ నటులను సంప్రదించం అని వచ్చే పుకారులని నమ్మకండి” అని చెప్పారు. న్యూస్ డైలీ పత్రిక కూడా జయం రవి మరియు నాగ చైతన్య తో కన్నన్ దర్శకత్వం లో రిమేక్ చెయ్యనున్నారు అని ప్రచురించారు. ఈ ప్రకటనతో పుకారులన్నింటికి తెరపడింది. తెలుగు మరియు తమిళ రిమేక్ లో ఎవరిని తీసుకోనుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!