శ్రీకాంత్ అడ్డాల బృందం మొత్తం ఈ నెల 16 నుండి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణ కోసం తమిళ నాడు కుట్లారం కి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ పదిహేను రోజుల ఉంటుంది తరువాత ఈ బృందం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ బాబు , వెంకటేష్ , అంజలి , సమంత , జయసుధ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రీకరణ లో పాల్గొననున్నారు. ఈ చిత్రీకరణ లో పాల్గొనే ముందు బ్యాంకాక్ లో జరగబోయే థమ్సప్ యాడ్ చిత్రీకరణ మహేష్ బాబు పాల్గొననున్నారు. మహేష్ బాబు దాదాపుగా రెండు నెలల తరువాత చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు
ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే
ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే
Published on Feb 6, 2012 7:32 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


