తన కెరీర్ లో మొదటిసారిగా టబు విక్రమ్ సరసన హిందీ చిత్రం లో నటిస్తున్నారు. తెలుగు లో ఎంపిక చేసుకున్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. చివరగా “పాండురంగడు” చిత్రం లో కనిపించారు ఈ చిత్రం 2008 లో విడుదల అయ్యింది . ఈ మధ్యలో విక్రం “డేవిడ్” అనే చిత్రాన్ని ఒప్పుకున్నట్టు మేము చెప్పాము. “సైతాన్” చిత్రాన్ని చేసిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో టబు విక్రం కి జోడి గా నటించటం లేదు మరొక కథానాయిక శ్రావణి ఈ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఇద్దరు హీరోలు ఈ చిత్రం లో చేయటానికి ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!