తన కెరీర్ లో మొదటిసారిగా టబు విక్రమ్ సరసన హిందీ చిత్రం లో నటిస్తున్నారు. తెలుగు లో ఎంపిక చేసుకున్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. చివరగా “పాండురంగడు” చిత్రం లో కనిపించారు ఈ చిత్రం 2008 లో విడుదల అయ్యింది . ఈ మధ్యలో విక్రం “డేవిడ్” అనే చిత్రాన్ని ఒప్పుకున్నట్టు మేము చెప్పాము. “సైతాన్” చిత్రాన్ని చేసిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో టబు విక్రం కి జోడి గా నటించటం లేదు మరొక కథానాయిక శ్రావణి ఈ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఇద్దరు హీరోలు ఈ చిత్రం లో చేయటానికి ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!