“ఋషి” చిత్ర ప్రచారం కొత్త తరహా లో చెయ్యబోతున్నారు. ఈ విషయమై దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం చుసిన తరువాత ప్రేక్షకులు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కొన్ని చిత్రాలు చూసి వారి డబ్బు వృధా అయ్యింది అని బాధ పడుతున్నారు. ఇందువల్ల ఈ చిత్రం చూసాకే డబులు చెల్లించే విధంగా ఏర్పాటు చేసాం ఈ షో ప్రేమికుల రోజు సాయంత్రం ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శించబడుతుంది అని చెప్పారు. ఈ విధానం లో ప్రచారం చెయ్యటం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇదే మొదటి సారి. ఈ చిత్రం విడుదలకి ముందు చిత్ర బృందం మొత్తం వారి అవయవాలను దానం చేస్తాం అని ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ మరియు సుప్రియ శైలజ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ ప్రసాద్ దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి డాన్ చంద్రన్ – స్నిగ్ధ సంగీతం అందించారు.
ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన
ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన
Published on Feb 13, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?


