ఇక్కడ ఈరోజు జరిగిన “శ్రీ రామ రాజ్యం” చిత్ర 50 రోజుల వేడుక లో శ్రీ ఎస్.పే.బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వై.సాయిబాబా మన సంస్కృతి మీద చిత్రాన్ని నిర్మించి అందరు నిర్మాతలకు ఆదర్శంగా నిలిచాడు అని అన్నారు. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్ అనే పదం లెక్క లోకి రాదూ అని అందరి తారలను ఒక్కచోట చేర్చడం కమర్షియల్ అంశాలను లెక్కచెయ్యకుండా చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ చిత్రం లో పాడటం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు.ఈ రోజు నందమూరి అభిమానులకి రెండు ఆనందకరమయిన విషయాలు ఎన్.టి ఆర్ నటించిన “గులేబకావళి కథ” చిత్రం విడుదల అయ్యి 50 సంవత్సరాలు అయ్యింది. బాల కృష్ణ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ గారు తన 52 వ సంవత్సరం లో బాపు గారి చిత్రం లో నటించారు ఇప్పుడు నా వయస్సు కూడా 52 అని చెప్పారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!