అరవింద్ కృష్ణ మరియు సుప్రియ శైలజా ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “రుషి”. ఈ చిత్రం ప్రత్యేక ప్రీమియర్ షో ఈ నెల 8వ తారీఖున ప్రసాద్స్ లో ప్రదర్శిస్తున్నారు. రాజు ముదిరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒక వైద్య విద్యార్ధి ఎదుర్కొనే సమస్య వాళ్ళ తను చేసే పోరాటం గురించి ఉండబోతుంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్ మరియు స్నిగ్ధ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ప్రీమియర్ని ఐమాక్స్ లో ప్రదర్శిస్తున్నారు. చిత్రం గురించి పరిశ్రమ లో సానుకూల వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర విజయం అరవంద్ కృష్ణ సినిజీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఫిబ్రవరి 8న “రుషి” ప్రీమియర్
ఫిబ్రవరి 8న “రుషి” ప్రీమియర్
Published on Feb 6, 2012 11:17 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


