మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించబోయే చిత్రం “ఎవడు” రేపు ఉదయం ముహూర్తం షాట్ జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామంత హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు సంగీతం అందిస్తుండగా చోటా కే నాయిడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.
రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు
రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు
Published on Dec 8, 2011 11:56 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!
- సైన్స్ ఫిక్షన్పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?
- డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్..!
- రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే – నిర్మాత క్లారిటీ
- ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ది గర్ల్ఫ్రెండ్’ ఓటీటీ రైట్స్
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- పోల్ : ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ ఎలా ఉంది..?
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


