పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” చిత్రాన్ని నర్సిపట్నం లో చూడబోతున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన వెంటనే పూరి జగన్నాథ్ భాస్కర్ బట్ల మరియు బివీస్ రవి లతో కలిసి నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం ప్రజలు పూరి తో కలిసి చిత్రాన్ని చూడటానికి చాల ఉత్సాహం చూపారు అని అంటున్నారు. ఈ ఉత్సాహం రేపు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల చిత్రం చూసేంత వరకు ఉంటుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల ధియేటర్ ల లో విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’