పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” చిత్రాన్ని నర్సిపట్నం లో చూడబోతున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన వెంటనే పూరి జగన్నాథ్ భాస్కర్ బట్ల మరియు బివీస్ రవి లతో కలిసి నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం ప్రజలు పూరి తో కలిసి చిత్రాన్ని చూడటానికి చాల ఉత్సాహం చూపారు అని అంటున్నారు. ఈ ఉత్సాహం రేపు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల చిత్రం చూసేంత వరకు ఉంటుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల ధియేటర్ ల లో విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం లో
“బిజినెస్ మాన్ ” చిత్రాన్ని చూడబోతున్న పూరిజగన్నాథ్
“బిజినెస్ మాన్ ” చిత్రాన్ని చూడబోతున్న పూరిజగన్నాథ్
Published on Jan 12, 2012 10:47 PM IST
సంబంధిత సమాచారం
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఫ్యాన్స్ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!


