మరో రెండు గంటల్లో ఆడియో విడుదల చేసుకోబోతున్న చిత్రం “గబ్బర్ సింగ్” ఈ చిత్రానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.ప్రొద్దున నుండి నితిన్,నవదీప్ లాంటి హీరోలు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా “దేవుడు చేసిన మనుషులు” చిత్ర బృందం పూరి జగన్నాథ్,ప్రకాష్ రాజ్,రవి తేజ మరియు సుబ్బరాజు లు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “నేను కూడా అక్కడ ఆడియో విడుదల వేడుకలో పాల్గొనాల్సింది కాని “దేవుడు చేసిన మనుషులు” చిత్రం లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు తీయాల్సి ఉండి రాలేకపోతున్న నేను ఇంతకముందే పాటలు విన్నాను హరీష్ శంకర్ తన ఖాతాలో విజయాని జమ చేసుకున్నట్టే” అని పూరి జగన్నాథ్ అన్నారు. ” గబ్బర్ సింగ్ భారీ విజయం సాదించాలని గణేష్ బాబు ఈ చిత్రంతో మెగా ప్రొడ్యూసర్ అవ్వాలని ” రవి తేజ అన్నారు.
“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ
“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ
Published on Apr 15, 2012 5:55 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్
- ‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!