పవన్ కళ్యాణ్ తో పూరి చేస్తున్న చిత్రం “కెమెరామన్ గంగ తో రాంబాబు” పేరుని ప్రకటించి వారం కాకముందే తాజా సమాచారం ప్రకారం పూరి ఈ చిత్ర కథని పూర్తి చేసారు. అన్ని చిత్రాల లానే ఈ చిత్ర కథని బ్యాంకాక్ లో రాశారు. ఈ విషయాని బివీస్ రవి ట్విట్టర్ లో దృవీకరించారు. ” “కెమెరామన్ గంగ తో రాంబాబు” చిత్ర కథను పూరి జగన్ పూర్తి చేసారు ఈ చిత్రం పూరి జగన్ మరియు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది” అని బి వి ఎస్ రవి చెప్పారు. ఈ చిత్రం లో పూరి జగన్నాథ్ ఒక పాత్రికేయుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పూరి మరియు పవన్ పదకొండేళ్ళ తరువాత కలిసి చిత్రం చేస్తున్నారు. గతం లో వీరు చేసిన “బద్రి” భారీ విజయం సాదించింది. ఈ చిత్రం పై భారి అంచనాలున్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చిత్రం మొదలు కానుంది.
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
Published on Feb 14, 2012 8:04 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


