నిర్మాత, యాంకర్, మంచి ప్రతిభ గల నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె ప్రస్తుతం నూతన చిత్రం “గుండెల్లో గోదారి”. ఈ చిత్రంలో గోదావరి యాసలో ఈ నటి మాట్లడబోతున్నారు. ఇదే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. ప్రేమ కథా చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రం 1986 గోదావరి వరదల నేఫధ్యంలో సాగే చిత్రం. ఆది,లక్ష్మి మంచు ,సందీప్ కిషన్ మరియు తాప్సీ లు ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం రాజమండ్రి పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల అవ్వడానికి సిద్దమయ్యింది.
కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు
కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు
Published on Apr 10, 2012 8:01 PM IST
సంబంధిత సమాచారం
- ఐసీసీ నిర్ణయం హాట్టాపిక్: బెంగళూరు అవుట్, నవి ముంబై ఇన్
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ‘మన వరప్రసాద్ గారు’ బ్యాక్ డ్రాప్ రివీల్ చేసిన దర్శకుడు!
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- మెగా 157: ఇంట్రెస్టింగ్ టైటిల్, మెగా స్వాగ్ తో అదిరిన గ్లింప్స్.. కానీ
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!