ప్రముఖ కథానాయకుడు కృష్ణం రాజు మైక్రోఫోన్ పట్టుకోనున్నారు. ప్రస్తుతం చిత్ర కథని ముగించే పనిలో ఉన్నారు ఈ చిత్ర కథ అవినీతి చుట్టూ తిరగనుందని సమాచారం. ప్రస్తుతం శనీశ్వర అనే ధారావాహిక మీద దృష్తి పెట్టారు దర్శకుని గా తన కలల చిత్రం “విశాల నేత్రాలు” అని ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రం గా (కన్నడ మరియు తెలుగు) చెయ్యబోతున్నారు అన్ని కుదిరితే “బొబ్బిలి బ్రహ్మన్న” చిత్రాన్ని రిమేక్ చెయ్యాలని ఉందని దానితో పాటు ప్రభాస్ తో “భక్త కన్నప్ప” చిత్రం చెయ్యాలని ఉందని చెప్పారు ఈ చిత్రాలు అన్ని గోపి కృష్ణ బ్యానర్ మీద చేయ్యనున్నట్టు చెప్పారు తమిళ డబ్బింగ్ చిత్రాల మీద వస్తున్న విమర్శలు గురించి అడగగా నిజానికి ప్రబుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అని చెప్పారు.
దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు
దర్శకునిగా మారనున్న కృష్ణం రాజు
Published on Jan 20, 2012 12:58 PM IST
సంబంధిత సమాచారం
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?


