కాజల్ అగర్వాల్ ఇప్పుడు సి.సి.ఎల్ కి ప్రచార కర్తగా మారింది. మొదటి సీజన్లో కాజల్ ఎక్కడా కనపడలేదు కాని ఈ సీజన్లో లో కేరళ మరియు వెస్ట్ బెంగాల్ లు కూడా కలవడంతో నిర్వాహకులు మరికొంత అందాన్ని ఆపాదిస్తున్నారు. ఇప్పటికే వున్నా శ్రియ శరణ్ ,ప్రియమణి దీక్ష సెత్ మాధురి భట్టాచార్య మరియు పాయల్ సర్కార్ లతో ఇప్పుడు కాజల్ చేరబోతుంది. రిచా,జెనిలియా,చార్మి,కంగనా,సోనాక్షి,అమలా పాల్,సమీర రెడ్డి ,లక్ష్మి రాయి,భావన మరియు నిధి సుబ్బయ్య వేరు వేరు టీం ల కు ప్రచార కర్తగా చేస్తున్నారు. షార్జా లో మొదటి మ్యాచ్ తెలుగు వార్రియర్స్ మరియు ముంబాయి హీరోస్ మధ్యలో ఈ నెల 13 నుండి జరగనుంది. రెండు రోజుల్లో తారలందరు షార్జాకు పయనమవుతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’