గౌతం మీనన్ రాబోతున్న త్రిభాషా చిత్రం కోసం కొత్త కథనయకురాలి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం లో మూడు భాషలలోను సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా తెలుగులో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లో రెండవ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. చిత్రం లో నానిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గా ఈ పాత్ర ఉండబోతుంది. “ఏ మాయ చేసావే ” చిత్రం లో సపన్ శరన్ ఒక చిన్న పాత్ర వేసారు ఇదే పాత్రలో తమిళం లో శింభు పక్కన సమంత నటించారు.ఈ వేసవి లో విడుదలకి సిద్దమయిన ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
Published on Jan 27, 2012 8:42 PM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘నీలి నీలి ఆకాశం’ మ్యాజిక్ రిపీట్ చేయనున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీమ్!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?