గౌతం మీనన్ రాబోతున్న త్రిభాషా చిత్రం కోసం కొత్త కథనయకురాలి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం లో మూడు భాషలలోను సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా తెలుగులో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లో రెండవ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. చిత్రం లో నానిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గా ఈ పాత్ర ఉండబోతుంది. “ఏ మాయ చేసావే ” చిత్రం లో సపన్ శరన్ ఒక చిన్న పాత్ర వేసారు ఇదే పాత్రలో తమిళం లో శింభు పక్కన సమంత నటించారు.ఈ వేసవి లో విడుదలకి సిద్దమయిన ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
Published on Jan 27, 2012 8:42 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


