గౌతం మీనన్ రాబోతున్న త్రిభాషా చిత్రం కోసం కొత్త కథనయకురాలి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం లో మూడు భాషలలోను సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా తెలుగులో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లో రెండవ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. చిత్రం లో నానిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గా ఈ పాత్ర ఉండబోతుంది. “ఏ మాయ చేసావే ” చిత్రం లో సపన్ శరన్ ఒక చిన్న పాత్ర వేసారు ఇదే పాత్రలో తమిళం లో శింభు పక్కన సమంత నటించారు.ఈ వేసవి లో విడుదలకి సిద్దమయిన ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
Published on Jan 27, 2012 8:42 PM IST
సంబంధిత సమాచారం
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఫ్యాన్స్ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!


