రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా వస్తున్న చిత్రం “ఏకవీర” మార్చ్ 2న విడుదల కానుంది. ఈరం (తెలుగు వైశాలి) తో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కథానాయకుడు ఇప్పుడు ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. “షాపింగ్ మాల్” చిత్రానికి దర్శకత్వం వహించిన వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి మరియు అర్చన కవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దామోదర్ ప్రసాద్ 5 కలర్ మీడియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. 18వ శతాబ్దం లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని గండికోట, బొబ్బిలి ఫోర్ట్ ,హంపి మరియు తలకోనల లో చిత్రీకరించారు. ఈ చిత్రం తో కార్తిక్ సంగీత దర్శకుడిగా మారారు.
మార్చ్ 2న విడుదల కానున్న “ఏకవీర”
మార్చ్ 2న విడుదల కానున్న “ఏకవీర”
Published on Feb 17, 2012 3:03 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


