వై దిస్ కోలవెరి డి ? పాట పాడిన తరువాత ధనూష్ కి ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది. దేశవ్యాప్తంగా తను ఒక తూఫాను ని సృష్టించాడు. ఈ మధ్యనే బాలివుడ్ అగ్ర తారాగణం ముందు ఈ పాటను పాడి వినిపించారు. రతన్ టాటా కూడా ధనూష్ ని కలిసి ఈ పాట గురించి చర్చించారు. మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర నుండి ధనూష్ కి పిలుపు వచ్చినట్టు. జపాన్ ప్రధాన మంత్రి తో జరగనున్న బోజనానికి పిలిచినతుట్ సమాచారం. సెల్వరాఘవన్ “మయక్కం ఎ”న్న చిత్రం తరువాత ధనూష్ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న “3 ” చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత హిందీ లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!