ఒకప్పుడు హాస్యం చిత్రం లో ఒక భాగం ల ఉండేది కాని ఇప్పుడు హాస్యమే ప్రధానం అయిపోయింది. టాలివుడ్ నిర్మాతలు కూడా హాస్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు వారి అంతిమ లక్ష్యం ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించడంగా అడుగులు వేస్తున్నారు. నవరసాలలో ఇప్పుడు హాస్యం రాజు అయిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు పరిశ్రమ లో హీరో లు ఉన్నారు. మొదటి వర్గానికి మహేష్ బాబు మరియు జూ.ఎన్ టి ఆర్ హాస్య చతురత కలిగిన కథానాయకులు దూకుడు మరియు బృందావనం చిత్రాలలో వాళ్ళ హాస్య చతురతతో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గతం లో లాగా హాస్యాన్ని పండించలేదు. రెండవ వర్గానికి గాను రవితేజ తన అద్బుతమయిన టైమింగ్ తో హాస్యాన్ని పండిస్తున్నారు. ఇంకా తరువాతి వర్గానికి అల్లరి నరేష్ హాస్యాన్ని అందిస్తున్నారు కథ చర్చల్లో కూర్చున్నపుడు హీరోలు దర్శకులను పంచ్ లైన్ ల ను మరియు హాస్యాన్ని కథలో చేర్చమని అడుగుతున్నారు. ప్రజలు కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నారు.
హాస్యమే ప్రధానంగా సాగిన 2011
హాస్యమే ప్రధానంగా సాగిన 2011
Published on Dec 29, 2011 6:32 PM IST
సంబంధిత సమాచారం
- సెన్సార్ పూర్తి చేసేసుకున్న ‘మాస్ జాతర’.. ఇక జాతరే
- ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- కమల్, రజిని ప్రాజెక్ట్ కోసం క్రేజీ డైరెక్టర్?
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్ కి ఇచ్చిన ‘డ్యూడ్’
- చిరు, బాబి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘కొత్త లోక చాప్టర్ 1’ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంకెప్పుడు..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

