ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా” ఆడియో విడుదలని తాజ్ మహాల్ దగ్గరలో ని అందమయిన ప్రాంతం లో చెయ్యాలి అని అనుకున్నారు. దీనికి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించారు. గతం లో “మేరె బ్రదర్ కి దుల్హన్” చిత్ర నిర్మాణ సమయంలో ఈ ప్రదేశం పాక్షికంగా దెబ్బతినింది. అందువలన ఇంక ఎటువంటి సినిమా కార్యకలాపాలని ఈ ప్రదేశం లో అనుమతించము అని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలని ఆగ్రా లో ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. “ఏక్ దీవానా థా” చిత్రం తెలుగు లో “ఏ మాయ చేసావే” చిత్రానికి రీమేక్. హిందీ లో ప్రతీక్ బబ్బర్ మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే సంవత్సరం జనవరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అనుకుంటున్నారు.
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
Published on Dec 20, 2011 8:21 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


