నాగార్జున గారి భార్య అమల అక్కినేని తన అవయవాలను దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసారు. జనవరి 26న ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఈ ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ నటించిన “రుషి” చిత్ర ప్రచారం ఓ భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అవయవ దానం మీద అవగాహన ఉద్దేశంగా ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి అమల ముఖ్య అతిధి గ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అమల మాట్లాడుతూ ” చాలా మంది మనం ఒకేసారి బతుకుతం ఒకేసారి చనిపోతం అని నమ్ముతుంటారు ఇలాంటి కార్ర్యక్రమం లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. అరవింద్ కృష్ణ, రాజ్ ముదిరాజ్ మరియు రమేష్ ప్రసాద్ లు కూడా అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు.
అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల
అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల
Published on Jan 27, 2012 11:41 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


