నాగార్జున గారి భార్య అమల అక్కినేని తన అవయవాలను దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసారు. జనవరి 26న ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఈ ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ నటించిన “రుషి” చిత్ర ప్రచారం ఓ భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అవయవ దానం మీద అవగాహన ఉద్దేశంగా ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి అమల ముఖ్య అతిధి గ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అమల మాట్లాడుతూ ” చాలా మంది మనం ఒకేసారి బతుకుతం ఒకేసారి చనిపోతం అని నమ్ముతుంటారు ఇలాంటి కార్ర్యక్రమం లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. అరవింద్ కృష్ణ, రాజ్ ముదిరాజ్ మరియు రమేష్ ప్రసాద్ లు కూడా అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు.
అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల
అవయవదానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసిన అమల
Published on Jan 27, 2012 11:41 PM IST
సంబంధిత సమాచారం
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!