సెలెబ్రిటి క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. సిసిఎల్ 1 కంటే సిసిఎల్ 2 లో నాణ్యత ప్రమాణాలు పెరగడంతో ఈ సీజన్ కి బాగా ప్రేక్షకాదరణ పెరిగింది. కెమెరాలు పెరగడం అలాగే అనుభవం ఉన్న అంపైర్లను తీసుకోవడం వంటి అంశాలు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లగలిగాయి. చెన్నై టీంకి ప్రముఖ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ సలహాలు ఇవ్వడంతో వారి ఫీల్డింగ్ కూడా అధ్బుతంగా చేసారు. అలాగే నిన్న టాలీవుడ్ వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ మధ్య జరిగిన మ్యాచ్ కి విజయ్, శరత్ కుమార్ వంటి హీరోలు వచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే ఛార్మి, జెనీలియా, అర్చన, నమిత, రిచా గంగోపాధ్యాయ, పూనమ్ బజ్వా వంటి హీరోయిన్స్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్
భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్
Published on Feb 12, 2012 12:53 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


