అల్లు అర్జున్ మరియు ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభంకానుంది. అల్లు అర్జున్ మీద ఒక రెయిన్ ఫైట్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇలియానా జంటగా నటించడం ఇదే మొదటిసారి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూనిట్ వర్గాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలియానా త్రివిక్రమ్ తో కలిసి గతంలో ‘జల్సా’ చిత్రంలో నటించింది. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం
రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం
Published on Jan 22, 2012 10:09 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


