ప్రిన్స్, రిచా పనై, సేతు మరియు దిషా పాండే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసా మాయ సేయకే’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పి. సురేష్ దర్శకుడు. ఫుల్ హౌస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జైసన్ పులికొట్టిల్ , విన్స్ మంగదన్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రిన్స్ కు జంటగా దిషా పాండే నటిస్తుండగా రీచా పనై మరియు సేతు మరో జంటగా కనిపిస్తారు. ప్రిన్స్ ఇప్పటికే ‘నీకు నాకూ డాష్ డాష్’, ‘బస్ స్టాప్’ సినిమాలో నటించాడు. రిచా పనై అల్లరినరేష్ నటించిన ‘యముడికి మొగుడు’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ‘మనతిల్ మాయం సేధాయ్’ పేరుతొ తమిళంలో కుడా విడుదలకానుంది. మనికాంత్ కాద్రీ సంగీత దర్శకుడు. వెంకట హనుమ సినిమాటోగ్రాఫర్
సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’
సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’
Published on Jul 31, 2013 1:15 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
- OG : అర్జున్గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?