ప్రిన్స్, రిచా పనై, సేతు మరియు దిషా పాండే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసా మాయ సేయకే’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పి. సురేష్ దర్శకుడు. ఫుల్ హౌస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జైసన్ పులికొట్టిల్ , విన్స్ మంగదన్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రిన్స్ కు జంటగా దిషా పాండే నటిస్తుండగా రీచా పనై మరియు సేతు మరో జంటగా కనిపిస్తారు. ప్రిన్స్ ఇప్పటికే ‘నీకు నాకూ డాష్ డాష్’, ‘బస్ స్టాప్’ సినిమాలో నటించాడు. రిచా పనై అల్లరినరేష్ నటించిన ‘యముడికి మొగుడు’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ‘మనతిల్ మాయం సేధాయ్’ పేరుతొ తమిళంలో కుడా విడుదలకానుంది. మనికాంత్ కాద్రీ సంగీత దర్శకుడు. వెంకట హనుమ సినిమాటోగ్రాఫర్
సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’
సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’
Published on Jul 31, 2013 1:15 AM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
- ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!