ప్రిన్స్ మహేష్ బాబు రేంజ్ ని అమాంతం ఒకే సారి పెంచేసిన సినిమా అతడు. అప్పటి వరకు మూసగా వస్తున్న యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకి విందు భోజనం లాంటి ప్రేక్షలకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ చిత్ర మొదటి ఆరు సంవత్సరాలకు గాను సాటిలైట్ హక్కులను మా టీవీ వారు దక్కించుకున్నారు. ఆ గడువు ఈ నెలాఖరుతో పూర్తయింది. ఆ హక్కులను మళ్లీ వచ్చే ఆరు సంవత్సరాలకు గాను పొడిగించుకోవడానికి దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు సినిమాలో మహేష్ సరసన త్రిషా నటించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ నిర్మించారు.
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
Published on Dec 27, 2011 12:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?