లక్ష్మి మంచు మరియు తాప్సీ జూన్ 7న హైదరాబాద్లో ర్యాంప్ పై నడవనున్నారు. ప్యాషనబల్ ఫౌండేషన్ హైదరాబాద్లో ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న పిల్లలకు గానూ నిధులు సమకూర్చడానికి ఈ ఫాషన్ షోను నిర్వహించారు. ఫిట్నెస్ స్పెషలిస్ట్, డిజైనర్ అయిన మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి తాను ప్రదర్శించిన కలెక్షన్ కు ‘వెన్ రెయిన్బో ప్లేయ్డ్ ఇట్స్ నోట్స్ ఆఫ్ సింఫనీ’ అని పేరు పెట్టింది. మంచు లక్ష్మి, తాప్సీ కాక ప్రియమణి, శ్రియ, షమిత శెట్టి, మధురిమ బెనర్జీ మరియు రాజకీయ రంగంనుండి పురందరేశ్వరి, జయప్రద, డి.కె అరుణ ర్యాంప్ పై నడవనున్నారు.
వారి ర్యాంప్ వాక్ కు లక్ష్యమే వేరట
వారి ర్యాంప్ వాక్ కు లక్ష్యమే వేరట
Published on Jun 5, 2013 6:00 PM IST
సంబంధిత సమాచారం
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?