యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో “మిర్చి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ఆడియో ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. నానాక్రంగూడ వద్ద ఉన్న రామానాయుడు స్టూడియోస్లో ఈ వేడుక జరగనుంది. పరిశ్రమ పెద్దలు అందరు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రమోద్ రెడ్డి మరియు వంశీ కృష్ణ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారీ విడుదలకు సిద్దమయిన మిర్చి ఆడియో
భారీ విడుదలకు సిద్దమయిన మిర్చి ఆడియో
Published on Jan 5, 2013 2:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!