అల్లు శిరీష్ మరియు యామి గౌతంలు ప్రధాన పాత్రలలో తెరకేకుతున్న “గౌరవం” చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు.సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం మరో రెండు షెడ్యూల్ లో మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఈ మద్ద్యనే ఈ చిత్రం రాజమండ్రి లో చిత్రీకరణ జరుపుకుంది ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం కన్యాకుమారి వెళ్తుంది ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా ప్రీత సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సామజిక అంశాల మీద ఈ చిత్రం ఉండబోతుంది. మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు.
పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం
పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం
Published on Oct 2, 2012 3:45 AM IST
సంబంధిత సమాచారం
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- గోల్డెన్ డే ఫర్ ఉమెన్స్ క్రికెట్: ₹122 కోట్ల ప్రైజ్ మనీతో ODI ప్రపంచ కప్ 2025
- ‘కిష్కింధపురి’ రిలీజ్ వాయిదా.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
- ప్రశాంత్ నీల్పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్హీరో అడ్వెంచర్
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్