పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో ఈ రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ బాబు గబ్బర్ సింగ్ టీం సభ్యుల కోసం ఒక ప్రత్యేక విమానం బుక్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తిరుపతికి వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ పవర్ స్టార్ అభిమానులని కలుసుకొని అటు నుండి వైజాగ్ వెళ్లి అక్కడ అభిమానులని కలుసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకొని శిల్ప కళా వేదికలో ఆడియో వేడుకకు హాజరు కానున్నారు.
తిరుపతి చేరుకున్న గబ్బర్ సింగ్ టీం
తిరుపతి చేరుకున్న గబ్బర్ సింగ్ టీం
Published on Apr 15, 2012 11:27 AM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్
- ‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!