యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యుల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ఈ నెల 24 న హైదరాబాదుకి తిరిగిరానుంది. ఈ షెడ్యుల్లో చిత్ర యూనిట్ పలు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని యూనిట్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక మరో హీరొయిన్ నటిస్తుంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
Published on Feb 21, 2012 12:24 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?