యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యుల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ఈ నెల 24 న హైదరాబాదుకి తిరిగిరానుంది. ఈ షెడ్యుల్లో చిత్ర యూనిట్ పలు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని యూనిట్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక మరో హీరొయిన్ నటిస్తుంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
Published on Feb 21, 2012 12:24 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


