
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హేరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దమ్ము’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోల్లాచ్చిలో జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు చిత్రం ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఇక్కడే లాంగ్ షెడ్యుల్లో ముఖ్యమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
Published on Feb 1, 2012 2:03 AM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

