యంగ్ టైగర్ ఎన్టీఆర్ హేరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దమ్ము’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోల్లాచ్చిలో జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు చిత్రం ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఇక్కడే లాంగ్ షెడ్యుల్లో ముఖ్యమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
Published on Feb 1, 2012 2:03 AM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?